NewsOrbit

Tag : politics news updates today

టాప్ స్టోరీస్

ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ విడుదల

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముంబయి: ఐపీఎల్‌ 13వ సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ విడుదలయింది. ఐపీఎల్‌ నిర్వాహకులు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గత ఏడాది ఫైనల్‌కు చేరిన ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌...
న్యూస్

ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనాథ్‌కు కేబినెట్‌ హోదా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌  దేవిరెడ్డి శ్రీనాథ్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సీనియర్‌ పాత్రికేయుడైన శ్రీనాథ్‌ను ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబరు...
టాప్ స్టోరీస్

గ్రామ వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

sharma somaraju
కర్నూలు: అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాలంటీర్ వ్యవస్థ పై అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం కల్గించింది. కర్నూల్ జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల దగ్గర గ్రామ...
రాజ‌కీయాలు

’17న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు’

sharma somaraju
అమరావతి : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 17న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. గత అయిదున్నర సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ...
న్యూస్

‘విశాఖ భూకుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేయాలి’

sharma somaraju
విశాఖపట్నం: విశాఖ భూకుంభకోణంపై సీబీఐ లేదా జుడీషియల్ విచారణ జరపాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ  డిమాండ్ చేశారు. విశాఖ భూకుంభకోణంపై సిట్‌ను విస్తృత పరిచినా ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. ఈ సిట్...
న్యూస్

ఎపిలో భారీగా డిఎస్పిల బదిలీ

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వెయిటింగ్ లో ఉన్న 37 మంది డి ఎస్ పిలకు పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు డి ఎస్ పి లను హెడ్ క్వార్టర్స్ కు...
రాజ‌కీయాలు

‘బిజెపికి వైసీపీ అనుకూలపక్షమే!’

sharma somaraju
విజయవాడ: బిజెపికి అతి విశ్వాసమైన మిత్రపక్షం వైసిపియేనని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఏన్ ఆర్ సికి ఓటేసి వచ్చి ఇక్కడ నీతులు చెబుతున్నారని అన్నారు. నిన్న ఢిల్లీ...
రాజ‌కీయాలు

‘ఎవరు ముసలివాల్లో తేల్చుకుందామా!?’

sharma somaraju
అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు టిడిపి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా  సవాల్ విసిరారు. ఎవరు యువకులు – ఎవరు ముసలివాళ్ళు అనేది తేల్చుకుందామా అని ప్రశ్నించారు. టీడీపి అధినేత, ప్రతి పక్ష...
న్యూస్

చంద్రబాబుకు కేంద్ర మంత్రి జై శంకర్ లేఖ

sharma somaraju
అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖపై కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించి తిరిగి లేఖ రాశారు. కరోనా వైరస్ ప్రభావంతో చైనా అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో వూహాన్‌లో ఉన్న అన్నెం...
టాప్ స్టోరీస్

వైసీపీ, బిజెపి పొత్తు..గాలి వార్తలే!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధి నిర్వహణలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర...
రాజ‌కీయాలు

‘ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్దిపై, భావితరాల భవిష్యత్తుపై దృష్టిసారించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు సూచించారు. గత ఏడాది అత్యధిక పెట్టుబడులు ఆకర్షించి దేశంలోనే ఏపి నెంబర్ ఒన్ గా నిలిచిందని...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో సీఎం జగన్ బిజీ బిజీ…!

Srinivas Manem
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో తాజా అంశాలకు సంబంధించి కేంద్రం మద్దతు కోరుతూ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రెండు రోజుల కిందట ప్రధాని మోడీతో భేటీ అయినా జగన్ నిన్న...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా అవగాహన ర్యాలీలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
రాజ‌కీయాలు

‘బాబు’పై వైసీపీ నేతల విమర్శనాస్త్రాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలో రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడి కావడంతో టిడిపి అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబుపై...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల విలీనంపై ఆదిలోనే హంసపాదు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం,...
టాప్ స్టోరీస్

మోదీ సర్కారులోకి వైసిపి!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలోని వైసీపీ పై కేంద్రంలోని బిజెపి వైఖరి మార్చుకున్నదా? ప్రస్తుతం జగురుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన...
టాప్ స్టోరీస్

మోదీ భద్రత ఖర్చు రోజుకు కోటిన్నర పైనే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతకోసం రోజుకు 1.62 కోట్ల రూపాయలు  ఖర్టవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎస్‌పిజి భద్రత ఒక్క ప్రధానికి మాత్రమే ఉంది. ఈ భద్రతకు రోజుకు...
టాప్ స్టోరీస్

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు బ్రిటన్ ఆర్ధికమంత్రి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రిషి సనాక్ బ్రిటన్ నూతన ఆర్ధిక మంత్రిగా నియమితులయ్యారు. గత జూలై నుంచి ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్న రిషిని ఆర్ధికమంత్రిగా నియమించిన విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్విట్టర్...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా నిరసనలు

sharma somaraju
అమరావతి :వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, వంట వార్పులతో నిరసనలు తెలియచేస్తున్నారు.‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినదిస్తున్నారు. కడపలో...
టాప్ స్టోరీస్

నెహ్రూ పటేల్‌కు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలనుకోలేదా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కాబినెట్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు చోటు ఇవ్వాలనుకోలేదని తనకు ఒక పుస్తకం ద్వారా తెలిసిందన్న విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్‌తో ప్రముఖ చరిత్రకారుడు...
టాప్ స్టోరీస్

‘నేర చరిత నేతల పేర్లు బహిర్గతం చేయండి’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. నేర చరితులను చేర్చుకున్న రాజకీయ పార్టీలకు ఇది నిజంగా చేదు వార్త. నేర చరిత్ర కల్గి ఉన్న...
వ్యాఖ్య

అష్టమ వ్యసనం!

Siva Prasad
ఒకప్పుడు సప్త వ్యసనాలు అని ఉండేవి ఇప్పుడు మనం అన్నిటా అభివృద్ధి పొందేవు కదా అంచేత అవికూడా పెరిగేయి అప్పటి వ్యసనాలు కేవలం పెద్దవాళ్లకే అదికూడా మొగాళ్ళకే ఎందుకో తెలుసా అప్పుడు టీవీలు మొబైల్...
టాప్ స్టోరీస్

పవన్ కల్యాణ్ దారి పూర్తిగా మారినట్లేనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన నేత పవన్ కళ్యాణ్ దారి మారిపోయిందన్న వాదు క్రమంగా బలపడుతోంది. వైసిపితో లోపాయకారీ అవగాహన ఉన్న బిజెపి అమరావతి విషయంలో ఆయనను క్రియాశీలంగా లేకుండా చేసేందుకే అకస్మాత్తుగా...
టాప్ స్టోరీస్

‘అక్కడ ఎక్కువ దోపిడీ చెయ్యొచ్చు, అందుకే..’!

sharma somaraju
గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు...
టాప్ స్టోరీస్

57వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న  ఆందోళనలు 57వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం...
టాప్ స్టోరీస్

నేడు కేబినెట్ భేటీ: కీలక అంశాలపై చర్చ

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొద్ది సేపటిలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై మంత్రి వర్గ భేటీలో చర్చ...
టాప్ స్టోరీస్

‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి’

sharma somaraju
అమరావతి: రాష్టంలో పెన్షన్ జాబితా నుండి చాలా మంది పేర్లు తొలగించారని వార్తలు వస్తున్నాయి. పలు ప్రాంతాలలో టిడిపి ఆధ్వర్యంలో రద్దు అయిన పెన్షన్ దారులతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ‘టాంపరింగ్’ టెన్షన్!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గణాంకాలను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయక పోవడంతో ఈసీ తీరుపై పలువురు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందనే...
న్యూస్

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:6గురు మృతి

sharma somaraju
అమరావతి : గుంటూరు జిల్లాలో  సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. నరసరావు పేట నుండి ఫిరంగిపురం వెళ్తున్న పాసింజర్ ఆటోను మినీ లారీ ఢీకొట్టింది. ఫిరంగిపురం మండలం రేపూడి...
రాజ‌కీయాలు

‘న్యాయపోరాటం చేస్తాం’

sharma somaraju
అమరావతి : ముఖ్యమంత్రి జగన్ నిరంకుశ విధానాలపై న్యాయ పోరాటం చేస్తామని రామానాయుడు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా పాలన సాగిస్తున్నారని అయన విమర్శించారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌పై తప్పుడు...
టాప్ స్టోరీస్

ఇక ఇవిఎంల భద్రతపై దృష్టి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి వరసగా మూడవ విజయం దక్కడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇక ఎలక్ట్రానిక్ వోటింగ్...
టాప్ స్టోరీస్

54వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీక్షా శిబిరాల్లోనే...
రాజ‌కీయాలు

జగన్ పై లోకేష్ ఫైర్

sharma somaraju
అమరావతి : పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్..‘సంక్షేమ వ్యతిరేకి’గా చరిత్రలో మిగిలిపోతారని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు...
టాప్ స్టోరీస్

సమ్మక్క సారలమ్మకు అమరావతి రైతుల మొర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఏపీ రాజధాని అమరావతి రైతులు, మహిళలు పలువురు శనివారం తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహా జాతరకు తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని...
టాప్ స్టోరీస్

‘దిశ’ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం జగన్

sharma somaraju
రాజమండ్రి: మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలో ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

12న ఏపి కేబినెట్ భేటీ!

sharma somaraju
అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
న్యూస్

‘పెన్షన్స్ పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడి’

sharma somaraju
తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్‌లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రభుత్యాన్ని హెచ్చరించారు. ...
టాప్ స్టోరీస్

‘వైసీపీ ప్యాకేజీ స్టార్ జివిఎల్!?’

sharma somaraju
కాకినాడ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు వైసిపికి మద్దతుగా మాట్లాడటం దారుణమని టిడిపి నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ జివిఎల్ ఆ పార్టీ దగ్గర...
టాప్ స్టోరీస్

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

sharma somaraju
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
టాప్ స్టోరీస్

జివిఎల్ ఇప్పుడేమంటారో!?  

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వైఖరి వివాదాస్పదంగా తయారవుతున్నది....
రాజ‌కీయాలు

‘పవన్ సినీ రీ ఎంట్రీ సరైన నిర్ణయమే’

sharma somaraju
అమరావతి: నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని ఉంటారని మాజీ ఎంపి ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం కరెక్టేననీ,...
టాప్ స్టోరీస్

‘ఇలా చేస్తే ఏ కంపెనీలు ఉంటాయి!’

sharma somaraju
అమరావతి : అనంతపురం జిల్లాలో ఉన్న కియా పరిశ్రమలోని యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయంటూ వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ వార్తలు విస్మయానికి గురిచేస్తున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు....
టాప్ స్టోరీస్

చంద్రబాబు మాజీ పిఎ నివాసంలో ఐటి సోదాలు

sharma somaraju
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్వ  పీఏ శ్రీనివాస్ నివాసంలో గురవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.  విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు...
టాప్ స్టోరీస్

తల్లీ కూతురు హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

sharma somaraju
నెల్లూరు: నెల్లూరులో సంచలనం సృష్టించిన తల్లీ కుమార్తె హత్యకేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష విధిస్తు ఎనిమిదవ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి గురువారం సంచలన తీర్పు వెలువరించారు. 2013లో నెల్లూరులోని హరనాథపురం...
టాప్ స్టోరీస్

స్థానిక పోరు రిజర్వేషన్లపై తీర్పు రిజర్వ్

sharma somaraju
అమరావతి : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో పెట్టింది. రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ బిర్రు ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పై...
టాప్ స్టోరీస్

హస్తిన సీటు… ఎవరికో ఓటు…!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్  దేశ రాజధానిలో రాజకీయం రాజుకుంది…! నాయకుల వాగ్బాణాలు ఎదుటి వారిపైకి దూసుకెళ్తుంటే.., వాగ్ధానాలు జువ్వల్లాగా గాలిలో ఎగురుతున్నాయి. నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, హస్తిన ప్రజలు మాత్రం విభిన్న తీర్పు ఇస్తుంటారు....
రాజ‌కీయాలు

బిజెపి ప్రభుత్వంపై నారాయణ ఫైర్

sharma somaraju
విశాఖ: ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మంత్రులు, ఎంపీలను ప్రధాని మోదీ వీధి నాయకుల్లా వాడుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గురువారం విశాఖ జిల్లా నర్సీపట్నం లో అల్లూరి సీతారామరాజు భవన్ నిర్మాణానికి...
రాజ‌కీయాలు

‘వంద రోజులైనా ఉద్యమం ఆగేలా లేదు’

sharma somaraju
అమరావతి: రాజధానిపై స్పష్టత వచ్చే వరకు వంద రోజులైనా రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని...
న్యూస్

టిడిపి నేత నివాసంలో ఐటీ సోదాలు

sharma somaraju
కడప: కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పది మంది అధికారులతో కూడిన బృందం శ్రీనివాసుల రెడ్డి నివాసం అయన వ్యాపారాలకు సంబందించిన రికార్డులను తనిఖీ చేసింది....
టాప్ స్టోరీస్

51వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో 51వ రోజు రిలే దీక్షలు ప్రారంభమైయ్యాయి. రాజధాని మిగతా  గ్రామాల్లోనూ...