హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి కార్మికులు 27 రోజులుగా సమ్మెలో ఉండటం బాధాకరమైన విషయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ఆర్టిసి కార్మిక సంఘాల జెఎసి నేతలు నేడు బంజారాహిల్స్లోని...
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రాజకీయ నేతల ఊహాగానాలకు భిన్నంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నది. శాసనసభాపక్ష నేతగా ఏక్నాధ్ షిండేని ఎన్నుకున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు అదిత్య ఠాక్రేని ఎన్నుకోనున్నారని వార్తలు వెలువడుతున్న...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ...
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన కమ్యూనిస్టు కురువృద్ధుడు, సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్గుప్తా (83) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు సార్లు లోక్సభకు, మూడు సార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి దశాబ్దాల కాలం పార్లమెంటేరియన్గా...
అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. టిడిపి ప్రభుత్వ...
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తరువాత ప్రజలు కేవలం బిజెపికే కాదు ప్రతిపక్షాలకు కూడా కొన్ని విషయాలు స్పష్టం చేశారన్నది కొంత మంది మేధావుల అభిప్రాయం. అది నిజమే. ఈ దేశంలో ప్రజస్వామ్యం పని చెయ్యటం...
అమరావతి: ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూడటం కోసం వారం రోజుల పాటు అధికారులు ఇసుక మీదే పని చేయాలనీ, దానికోసం ఇసుక వారోత్సవాలు నిర్వహించాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొనడాన్ని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్ నగర్ ఉపఎన్నికలో భారీ విజయం సాధించిన అధికార టీఆర్ఎస్.. ఇక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు నెలలుగా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొనగా ఇటీవల హైకోర్టు పచ్చజెండా ఊపడంతో మార్గం...
అమరావతి చంద్రబాబు పరిపాలనలో డొల్లతనం తప్పం మరేదీ లేదని వైసిపి ఎంపి వి.విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా గతంలో టిడిపి హయాంలో జరిగిన ఒప్పందాలను ఉదహరిస్తూ చంద్రబాబును విమర్శించారు. డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేకపోతే.. హుజూర్నగర్ కు ఇచ్చిన వంద కోట్ల హామీలు ఎలా అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు....
చండీగఢ్: హర్యానాలో బీజేపీ, జననాయక్ జనతాపార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సోమవారం ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయగా, ఉపముఖ్యమంత్రిగా జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారం...
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీపావళి పండుగ రోజు జరిపిన బాణాసంచా పేలుళ్లతో భారీగా వాయుకాలుష్యం వెలువడింది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది. పటాకులు భారీగా కాల్చడంతో గాలి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయి. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి, ఊళ్ల నుంచి తరిమేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా...
అమరావతి: రాయలసీమకు హైకోర్టు తరలించడానికి బిజెపి మద్దతు ఇస్తుందని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాధ్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నురులో శనివారం జరిగిన బిజెపి గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన...
అమరావతి: రాజకీయ విలువలు లేని టిడిపితో బిజెపి ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇక చంద్రబాబు చిడతల భజన చేసుకోవడమే అన్నట్లుగా ట్విట్టర్ వేదికగా చితలు...
నెల్లూరు: రైతులకు పెట్టుబడి సాయంగా అందించే వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా...
ఇప్పుడు మనం టీవీక్షణం శీర్షికలో కేవలం తెలుగు వార్తా ఛానళ్ళకే పరిమితం అవుతున్న విషయం గమనించే వుంటారు. పదుల సంఖ్యలో ఉండే ఛానళ్ళను ఎలా చూడాలి? ఛానళ్ళను మార్చుతూ పోతుంటే ఏదో ఒక జాతరలో...
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆ దిశగా పనులు వేగవంతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే తేజాస్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక ముస్లిం పురుషుడు ఒక హిందూ మహిళ కలిసి ఉండేందుకు తమ దగ్గర వీలులేదని రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఒక హోటల్ ఆ జంటకు వసతి నిరాకరించింది. శనివారం ఉదయం...
అమరావతి: జనసేన, టిడిపికి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు మంగళవారం వైసిపిలో చేరారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టిడిపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారి ఖాతాల సమాచారం ఇండియాకు అందింది. అటోమాటిక్ సమాచార మార్పిడి ఒప్పందం (ఎఇవోఐ) కింద స్విట్జర్లాండ్ ఫెడరల్ పన్నుల శాఖ ప్రభుత్వానికి ఈ వివరాలు...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు వైసిపి రంగులు వేసి పార్టీ కార్యాలయాలుగా మార్చిందని టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ...
అమరావతి: నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపిడిఒ సరళ ఇంటిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. అధికార పార్టీకే చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, అదీ...
అమరావతి: సిద్ధాంతాలకు కట్టుబడిన రాజకీయ పార్టీగా నాయకత్వం చెప్పుకుంటున్న జనసేన నుండి ముఖ్య నాయకులు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోవడం ఆ పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుందని...
అమరావతి: వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగాన్ని దిక్కరిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు...
అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బిజెపి పోరుబాటకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వంపై విమర్శల స్వరం పెంచారు. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖల ద్వారా...
అమరావతి: ఉపాధి హామీ పథకం పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు. ఉపాధి హామీ కూలీల సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చంద్రబాబు లేఖ రాశారు. నాలుగు నెలలుగా జరుగుతున్న...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) స్వానుభవంతో మెగా స్టార్ చిరంజీవి చెప్పిన సూచనపై రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ తాను గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్...
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ది హత్యా లేక ఆత్మ హత్యా, కుటుంబ సభ్యుల పాత్ర ఎమిటి, చంద్రబాబు పాత్ర ఎమిటి అనే అంశాలపై సిబిఐ విచారణ జరిపించమంటారా అని వైసిపి ఎమ్మెల్యేలు అంబటి...
అమరావతి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతం వీడి ఇంటికి రాగా బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకుడిపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సి,...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి సిబిఐ కోర్టులో వ్యక్తిగత హజరు నుండి ఊరట లభిస్తుందా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హజరుకావాల్సిన జగన్ వ్యక్తిగత...