ఢిల్లీ: 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో మూడో దశ పోలింగ్ ముగిసింది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింసాఖాండ జరిగింది. ముర్షిదాబాద్లోని ఒక పోలింగ్...
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరిగింది....
అమరావతి: నాయకుల జాతకాలు ఈవిఎంలో నిక్షిప్తం అయ్యాయి. రాష్ట్రంలో 25లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధుల భవితవ్యానికి ఓటర్లు తమ తీర్పును ఈవియంలపై మీట నొక్కడం ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా...
అన్ని రంగాల ప్రముఖులకు ట్వీట్లు పోలింగ్ పెరిగేలా చూడాలని వినతి నటులు.. క్రీడాకారులు.. నాయకులు ప్రతిపక్ష నేతలకూ మోదీ మార్కు ట్వీట్ తెలుగు ప్రముఖులనూ మరువని ప్రధాని న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్...