58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి … రాష్ట్రము కోసం ప్రాణాలు వదిలిన వ్యక్తిగా ఎప్పటికి పొట్టి శ్రీరాములు చరిత్రలో నిలిచిపోతారు.. అసలు ఆయన త్యాగం దేని కోసం??...
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తొలి సారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో అమరజీవి పొట్టి శ్రీరాములుకు చోటు కల్పించకపోవడం విమర్శలకు దారి తీస్తున్నది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా...