వైసిపి, టిడిపి దొందూదొందే
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాలు దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన...