జోలె పట్టి భిక్షాటన చేసిన చంద్రబాబు
మచిలీపట్నం: రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలె పట్టి బిక్షాటన చేశారు. రాజధాని కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నిధులు సేకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ...