Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం .. ప్రజావాణి ఇక వారానికి రెండు రోజులు
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్పు చేసిన రేవంత్ సర్కార్...