కొందరు ఊరికే మహానుభావులు కారు. కవులు కూడా అంతే. స్పానిష్ కవి, నోబెల్ పురస్కార గ్రహీత పాబ్లో నెరుడా రాసిన ఓ గొప్ప కవిత ఈ వారం మీకోసం ఇక్కడ ఇస్తున్నాను. ఇది వంద...
సర్వ శక్తిమంతుడవైన ఓ మహా ప్రభూ మహాశయా..నమో నమ: నీవు ఆకాంక్షించినట్టే జనత నడిచినది నీ కరుణారుణ రౌద్ర వీక్షణాల నీడలో ప్రజాస్వామ్యము పరిమళించినది పుల్వామా ఎవరి పుణ్యమో అది నీకు ఓట్ల పంటగా...
వెనకటికి ఒక రాజుగారు వన సంచారం చేస్తూ రాణి గారి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చారట. పట్టపు రాణి కెరటాల మీద ఉయ్యాలలూగుతూ జలకాలాడుతోంది. సరసమాడాలని బుద్ధి పుట్టింది రాజా వారికి. ఇంకేముంది రాజు...
అనగనగా ఒక దేశం. అది సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశం. అక్కడ న్యాయం నాలుగు పాదాలా నడుస్తుందని ఎవరు నమ్మినా నమ్మకపోయినా న్యాయ స్థానం మాత్రం పూర్తిగా విశ్వసిస్తుంది. అయితే ఇప్పుడా దేశంలో న్యాయ వ్యవస్థకు...
ఉదయమే అమ్మ ఫోన్ చేసింది. బాబూ మీకక్కడ డబ్బులెంత ఇస్తన్నారయ్యా అని అడిగింది. ఏం డబ్బులమ్మా అన్నాను. అదే పార్టీలోళ్ళు పంచుతున్నారుగా! ఏమోనమ్మా నాకు తెలీదు. అయినా అలా డబ్బు తీసుకుని ఓటు వేయడం...
ఏ దేశంలో సామాన్యుడు కూడా పాలకులను నిర్భయంగా ప్రశ్నించగలడో ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిమళిస్తున్నట్టు లెక్క. ఏ దేశంలో న్యాయస్థానాలు కూడా నిజాలు నిగ్గు తేల్చమని పాలకులను నిలదీయడానికి నీళ్ళు నమలాల్సిన దుస్థితి దాపురిస్తుందో...
ఎటు చూసినా ప్రజాస్వామ్యం మూడు పువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న కాలంలో వున్నాం. సినిమా హాళ్ళ నిండా నిలువు కాళ్ళమీద నిలబడి జాతీయ గీతం మార్మోగుతున్న కాలంలో వున్నాం. ఆవులు దేశభక్తిని పరీక్షిస్తున్న కాలం...
వెనకటికి సత్యహరిశ్చంద్రుడు అప్పుల బాధ నుంచి తప్పించుకోడానికి భార్యనే అమ్మకానికి పెట్టాడు. కాశీపట్నం నడివీధిలో సతీమణి చంద్రమతిని నిలబెట్టి, కాశీపుర పౌరులారా భాగ్యవంతులారా ఈమె నా భార్య అని మనవి చేసుకున్నాడు. జవదాటి ఎరుగదు...
తెలుగదేలయన్న దేశంబు తెలుగు..ఏను తెలుగు వల్లభుండ..తెలుగొకండ ..పద్యం గుర్తుకొస్తోంది. పద్యంతో పాటు తెలుగు వల్లభుడు కృష్ణరాయలు కూడా గుర్తుకొస్తున్నాడు. ఆహా అని భుజాలెగరేయాలనుకుంటే దీనంగా తెలుగోడు ముందు నిల్చున్నాడు. నేను వెంటనే పాటందుకుందామనుకున్నా....