‘ప్రతిరోజూ పండగే’ సక్సెస్తో ఆ చిత్ర బృందం ఎంజాయ్ చేస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విజయవంతంగా దూసుకుపోతోంది. దర్శకుడు మారుతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భలే భలే మగాడివోయ్ తర్వాత అంత పెద్ద సక్సెస్ అందుకోవడంతో…...
మెగా క్యాంప్ హీరో సాయితేజ్ ఈ ఏడాది `చిత్రలహరి`తో సక్సెస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు మారుతి దర్శకత్వంలో `ప్రతిరోజూ పండగే` సినిమా చేస్తున్నాడు. రాశీఖన్నా ఇందులో హీరోయిన్గా...
ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా…. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ...