సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పీలేరు మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్ రెడ్డి.. ఆయన ప్రత్యేకత ఏమిటంటే..?
టీడీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నఅన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్ రెడ్డి వైసీపీ చేరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ కండువా...