NewsOrbit

Tag : president

తెలంగాణ‌ న్యూస్

Droupadi Murmu: పోచంపల్లి అభివృద్దికి తన వంతు కృషి చేస్తా – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

sharma somaraju
Droupadi Murmu: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించారు. పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

sharma somaraju
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా రూ.100 విలువైన ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న స్మారక నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు....
జాతీయం న్యూస్

 రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి నేతలు .. కీలక సూచన

sharma somaraju
మణిపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్ లో హింసాత్మక ఘటనల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా...
జాతీయం న్యూస్

ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవించే ఉన్నాడు(ట).. తమిళ దేశీయవాదం అధ్యక్షుడు నెడుమారన్ సంచలన ప్రకటన

sharma somaraju
ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ విషయంపై తమిళ దేశీయవాదం అధ్యక్షుడు నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. వేలుపిళ్లై ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడంటూ ఆయన కీలక ప్రకటన చేశారు. కుటుంబ సభ్యులతో ఆయన టచ్ లో ఉన్నారని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సాగర తీరంలో విశేషంగా ఆకట్టుకున్న నౌకాదళ విన్యాసాలు

sharma somaraju
నౌకాదళ దినోత్సవం (నేవీ డే) సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నౌకాదళ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధిగా హజరై విన్యాసాలు తెలకించారు. ఐఎఎస్ సింధు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేకంగా బహుమతి అందజేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి

sharma somaraju
భారత రాష్ట్రపతిగా ఎన్నికైన అనంతరం మొదటి సారిగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ద్రౌపది ముర్ము ఏపీకి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం విజయవాడ రాజ్ భవన్ లో ఏర్పాటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలుగు భాష గొప్ప తనాన్ని శ్లాషించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

sharma somaraju
దేశ భాష లందు తెలుగు భాష గొప్పతనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్లాషించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విజయవాడ పోరంకి లోని ఓ ప్రైవేటు కన్వెన్షన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపి పర్యటన ఇలా..

sharma somaraju
రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఏపికి విచ్చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఏపీసీసీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ .. అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు

sharma somaraju
Breaking:  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది.  ఏఐసీసీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన తర్వాత ఏపీసీసీ నూతన ఏర్పాటు చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు నియమితులైయ్యారు. పీసీసీ వర్కింగ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు.. రాత్రికి సీఎం జగన్ పయనం

sharma somaraju
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకే రోజు ఢిల్లీకి వెళుతున్నారు. వారిద్దరూ అక్కడ జరిగే వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరగా, సీఎం...
న్యూస్ ప్ర‌పంచం

బ్రేకింగ్: శ్రీలంక అధ్యక్షుడుగా రణిల్ విక్రమ్ సింఘే ఎన్నిక

sharma somaraju
శ్రీలంక నూతన అధ్యక్షుడుగా రణిల్ విక్రమ్ సింఘే ఎన్నికయ్యారు. తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రజాగ్రహానికి భయపడి విదేశాలకు పారిపోయి అక్కడి నుండి రాజీనామా లేఖ పంపడంతో కొత్త...
న్యూస్

శ్రీలంక ప్రధాని నివాసానికి నిప్పు పెట్టిన నిరసనకారులు.. బుధవారం రాజీనామా చేయనున్న అధ్యక్షుడు గొటబాయ

sharma somaraju
శ్రీలంకలో నిరసనకారుల ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ రోజు ఉదయం అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష నివాసాన్ని ముట్టడించిన పెద్ద సంఖ్యలో నిరసనకారుల భద్రత బలగాలను దాటుకొని అధ్యక్షుడు ఇంట్లోకి చొరబడ్డారు. ఈ పరిణామానికి ముందే...
న్యూస్

భేష్.. బైడెన్.., కొత్త నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు

Vissu
    అగ్ర రాజ్య ఎన్నికలలో గట్టి పోటీనిచ్చి విజయం సాధించిన జ్యో బైడెన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా లో ఎప్పుడు లేని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పంధాకి శ్రీకారం చుట్టారు....
న్యూస్

అరేయ్ బాబు నేను కలెక్టర్ ని : రాష్ట్రపతి పర్యటలో ఓవర్ యాక్షన్

Special Bureau
    (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ————– కలెక్టర్ అంటే ఆ జిల్లాకు సర్వోన్నత అధికారి. జిల్లాకు ఎవరు వచ్చినా వారి పరిధి, వారి పదవుల్ని, అధికారాలు, హోదాలను బట్టి వారికి తగిన...
ట్రెండింగ్ న్యూస్

దేశంలోనే ప్రథమం.. ప్రెసిడెంట్ గారి విమానం..! బీ 777 ప్రత్యేకతలు ఇవే..!!

bharani jella
  సాంకేతికత శాసిస్తుంది. ఆధునికత అనుబంధం వేసుకుంది. అరచేతిలో ఉండే ఫోన్లే మనిషిని నియంత్రిస్తున్నప్పుడు.., రోజూ వాడే సైకిళ్ళు, స్కూటర్లే ఫీచర్లతో అదిరిపోతున్నప్పుడు.. విమానాలు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండాలా ఏంటి..!? ఉండవు. అందుకే...
న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు రేణిగుంటలో ఘన స్వాగతం

sharma somaraju
  రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ దంపతులకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి కోవింద్ దంపతులు రేణిగుంట చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో రాష్ట్ర...
న్యూస్

వైట్ హౌస్‌లో కరోనా కలకలం

Special Bureau
  కరోనా మహామ్మారి అగ్రరాజ్యం అమెరికాను తీవ్రంగా వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్న సంగతి విదితమే. ఇప్పుడు...
న్యూస్

భేష్.. బైడెన్.., కొత్త నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు

Vissu
    అగ్ర రాజ్య ఎన్నికలలో గట్టి పోటీనిచ్చి విజయం సాధించిన జ్యో బైడెన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా లో ఎప్పుడు లేని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పంధాకి శ్రీకారం చుట్టారు....
న్యూస్

నయా భారత్ ! పీఎం పీఠంపై కన్నేసిన కేసీఆర్ హిట్టా ఫట్టా !

Yandamuri
తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్న వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. తన పార్టీ కి నయా భారత్ అనే పేరును ఇప్పటికే కెసిఆర్  ఖరారు చేశారని.. చురుగ్గా రిజిస్టర్‌ యత్నాలు...
న్యూస్

మహా స్పీడ్ గా స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం ! ఏ విషయంలో ?

Yandamuri
సీతానగరం శిరోముండనం ఉదంతాన్ని కార్యాలయం భారత రాష్ట్రపతి కార్యాలయం అత్యంత తీవ్రంగా పరిగణించింది.ఈ కేసు బాధితుడు వరప్రసాద్ ఇటీవలే రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. తనకు న్యాయం జరగడం లేదని వెంటనే రాష్ట్రపతి జోక్యం...
న్యూస్

మావోయిస్టుల్లో చేరడానికి రాష్ట్రపతి అనుమతి కోరింది ఎవరు ? ఏమా కథ?

Yandamuri
రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసు బాధితుడు తన విషయంలో రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ ఆయనకి నేరుగా లేఖ రాయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. భారత రాష్ట్రపతి తనకు...
Featured న్యూస్

టీ అమ్ముకునే అతని కూతురు .. నేరుగా ఎయిర్ ఫోర్స్ కి – గుండెలు పిండేసే స్టోరీ !

arun kanna
ఇప్పుడు దేశమంతా ఇదే సంచలనం. “కష్టేఫలి” అన్న దానికి నిలువెత్తు రూపంగా నిలిచింది ఆ అమ్మాయి. మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాలో ఆంచల్ గంగ్వాల్ టీ కొట్టు నడుపుకునే సురేష్ గంగ్వాల్ కూతురు.  తన ఊరిలోని...
టాప్ స్టోరీస్

అయ్యా డొనాల్డు ఇటు సూడమాకయ్యా…!

sharma somaraju
  ఓం ట్రంపాయ నమః … ఓం అగ్ర రాజ్యాధిపతయే నమః ఓం అగ్ర పూజ్యాయ నమః ఓం విశ్వ క్షేత్రనే నమః ఓం విశ్వ వీక్షణే నమః ఓం భారత ప్రదక్షిణే నమః...
టాప్ స్టోరీస్

క్షమాబిక్షకు మరో నిర్భయ దోషి అభ్యర్ధన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: నిర్భయ కేసులో మరో దోషి అక్షయ్ ఠాకూర్ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన చేసుకున్నాడు. శనివారం నిర్భయ దోషి వినయ్‌ శర్మ దాఖలు చేసుకున్న  క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణకు గురైన...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషికి క్షమాబిక్ష తిరస్కరణ

sharma somaraju
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అయిన వినయ్ శర్మ(26) క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పెట్టుకున్న పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం తిరస్కరించారు నిర్భయ దోషులు నలుగురికి శనివారం ఉరిశిక్ష అమలు చేయాలనీ ట్రయిల్...
టాప్ స్టోరీస్

నవభారత్ నిర్మాణమే లక్ష్యం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ...
రాజ‌కీయాలు

శైలజానాధ్‌కు ఏపి కాంగ్రెస్ పగ్గాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడుగా సీనియర్ నేత,  మాజీ మంత్రి సాకే శైలజానాధ్ నియమితులైయ్యారు. అదే విధంగా కార్యనిర్వహక అధ్యక్షుడుగా సీనియర్ నేత తులసిరెడ్డి, మస్తాన్ వలీను పార్టీ అధిష్టానం...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ర్యాలీల రగడ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అఖిలపక్షానికి అందరూ డుమ్మా

Siva Prasad
అమరావతి, జనవరి30: ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రా ష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను అఖిలపక్ష నేతలతో ఫిబ్రవరి 12 న కలవనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చేనెల ఒకటవ తేదీనుంచి...
న్యూస్ రాజ‌కీయాలు

ప్రెసిడెంట్ రేస్‌లో తొలి హిందూ మహిళ

Siva Prasad
వాషింగ్టన్, జనవరి 12: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్ కోసం తొలి భారత మహిళ తులసి గబ్బార్డ్ పోటీ పడనున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమొక్రాటిక్ పార్టీ తరపున నామినేషన్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం నోటిఫికేషన్

Siva Prasad
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త సంవత్సరం మొదటి తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు వేర్వేరుగా హైకోర్టులు ఉంటాయి. కాగా రెండు హైకోర్టులకు జడ్జీల కేటాయింపు కూడా...