రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపి పర్యటన ఇలా..
రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఏపికి విచ్చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయంలో...