శీతాకాల విడిదికి చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్, సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి...