రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన..పర్యటన ఇలా..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి అయిదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపిలోని శ్రీశైలం దేవస్థానంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా...