NewsOrbit

Tag : president of india

న్యూస్

రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన..పర్యటన ఇలా.. 

sharma somaraju
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి అయిదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపిలోని శ్రీశైలం దేవస్థానంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఏపీ సీఎం వైఎస్ జగన్ .. కీలక ట్విస్ట్ ఏమిటంటే…?

sharma somaraju
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుండి గన్నవరం బయలుదేరారు. అవసరమైతే ఈ రాత్రి కూడా ఢిల్లీలో బస చేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా మరి...
జాతీయం న్యూస్

తదుపరి సీజేఐ గా జస్టిస్ యూయూ లలిత్

sharma somaraju
భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ఎన్ వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజే ఎంపిక ప్రక్రియ ప్రారంభం...
తెలంగాణ‌ న్యూస్

సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసిఆర్

sharma somaraju
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో కేసిఆర్ ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజుల పాటు సీఎం కేసిఆర్ ఢిల్లీలో గడపనున్నారు. భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం...
న్యూస్

భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగంలో చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి

sharma somaraju
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా...
జాతీయం న్యూస్

నూతన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము

sharma somaraju
దేశ అత్యున్నత పీఠంపై తొలి ఆదివాసీ మహిళ ఆశీనులయ్యారు. నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం సోమవారం అట్టహాసంగా జరిగింది. పార్లమెంట్ సెంట్రల్ హాలు నందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏడుగురు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించిన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా..

sharma somaraju
AP High Court: ఏపిలో హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపి హైకోర్టుకు న్యాయమూర్తులుగా కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషిపై జైల్లో అత్యాచారం!

Mahesh
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి  ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ సంచలన ఆరోపణ...
న్యూస్

రాష్ట్రపతిజీ జర దేఖో

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11మంది ప్రతినిది బృందంతో వెళ్లి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా కేంద్రం నుండి రాష్ట్రానికి...
న్యూస్

సందడిగా రాష్ట్రపతి ఎట్ హోమ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) సికిందరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి విడిది నివాసంతో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఏటా శీతాకాలం భారత రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నివాసానికి విడిదికి రావడం ఆనవాయితీ.  ఆదివారం (డిసెంబర్...