NewsOrbit

Tag : President Ram Nath Kovind

జాతీయం న్యూస్

Virabhadra Singh: హిమాచల్ ప్రదేశ్ డబుల్ హాట్రిక్ సీఎం వీరభద్ర సింగ్ ఇక లేరు..

sharma somaraju
Virabhadra Singh: హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరభద్ర సింగ్ (87) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కళాశాల...
న్యూస్ రాజ‌కీయాలు

వ్యవసాయ చట్టాల రద్దుకై రాష్టపతికి అఖిలపక్ష నేతల వినతి

sharma somaraju
  నూతన వ్యవసాయ చట్టాలపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ శివారులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు  చెందిన వేలాది మంది రైతులు గత 14 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతు...
న్యూస్

రాష్ట్రపతిని కలసిన అమరావతి జేఏసీ నేతలు

sharma somaraju
అమరావతి : ఢిల్లీ పర్యటనలో ఉన్న అమరావతి జేఏసీ నేతలు శుక్రవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిశారు. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో, అమరావతి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ఈ విషయంలో...
టాప్ స్టోరీస్

జగన్ కు ఎన్ రామ్ ప్రశంసలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్‌ ప్రశంసించారు....
టాప్ స్టోరీస్

నిర్భయ దోషికి క్షమాబిక్ష తిరస్కరణ

sharma somaraju
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అయిన వినయ్ శర్మ(26) క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పెట్టుకున్న పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం తిరస్కరించారు నిర్భయ దోషులు నలుగురికి శనివారం ఉరిశిక్ష అమలు చేయాలనీ ట్రయిల్...
టాప్ స్టోరీస్

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఈ రోజు నుండి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించి ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. ఆర్థిక...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషిపై జైల్లో అత్యాచారం!

Mahesh
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి  ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ సంచలన ఆరోపణ...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి!

Mahesh
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. గత మంగళవారం(జనవరి 14) ముఖేశ్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ...
టాప్ స్టోరీస్

‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డ్ అందుకున్న అమితాబ్

Mahesh
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబచ్చన్‌ ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన 66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా కేంద్రం.. అమితాబ్ బచ్చన్‌ను...
టాప్ స్టోరీస్

మోదీ ప్రభుత్వానికి కనికరం లేదు: సోనియా

Mahesh
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. పౌరసత్వ చట్టంపై నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మంగళవారం సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షనేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్...
టాప్ స్టోరీస్

నిర్భయ కేసు: నిందితుడి క్షమాభిక్ష తిరస్కరించాలన్న కేంద్రం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితుడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ...
టాప్ స్టోరీస్

‘రేపిస్టులపై దయ అవసరం లేదు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యాచారం చేసిన నిందితులపై దయ చూపాల్సిన అవసరం లేదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పలు అత్యాచార కేసుల్లో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటిషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు....
టాప్ స్టోరీస్

పాక్ కు వెళ్లనున్న మాజీ ప్రధాని!

Mahesh
న్యూఢిల్లీ: భారత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహన్ సింగ్‌ పాకిస్థాన్ వెళ్ల‌నున్నారు. కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్‌ కారిడార్ ప్రారంభోత్స‌వ వేడుక‌లో ఆయ‌న పాల్గోనున్నారు. న‌వంబ‌ర్ 9వ తేదీన జరిగే ఈ వేడుకకు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌తో పాటు...
టాప్ స్టోరీస్

దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ల నిషేధం!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలో ఈ-సిగరెట్ల వాడకాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
టాప్ స్టోరీస్

జమ్మూ కాశ్మీర్ బిల్లు తప్పుల తడక!

Mahesh
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తప్పులు దొర్లాయి. మొత్తం ఈ బిల్లులో 52 తప్పులను గుర్తించారు. అయితే ఈ తప్పులను సరిచేస్తూ కేంద్రం గురువారం మూడు పేజీల తప్పొప్పుల పట్టికను విడుదల చేసింది. ఈ...