లేటుగా వచ్చినా.. లేటెస్ట్ బాంబ్ వేసిన రెబల్ ఎంపీ రాజుగారు..!!
ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో రాజధాని తరలింపు అంశం ఒకటి. దీనిపై ఆయన రాజకీయ పార్టీలు, కోర్టులు, రైతుల నుంచి ఏడాదిగా ముప్పేట దాడిని ఎదుర్కొంటునే...