వివాదాస్పద పాస్టర్ జార్జ్ పూనయ్యతో కాంగ్రెస్ నేత రాహుల్ భేటీ వీడియో వైరల్ .. విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో తమిళనాడులోని కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకూ 150 రోజుల పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో తమిళనాడుకు చెందిన వివాదాస్పద కేథలిక్...