మెహుల్ చోక్సీని అప్పగిస్తాం: ఆంటిగ్వా ప్రధాని
న్యూయార్క్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించేందుకు ఆంటిగ్వా ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీని భారత్ కు అప్పగించేందుకు తమకు అభ్యంతరం...