NewsOrbit

Tag : prime minister narendra modi

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నేడు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ … ఈ కీలక అంశాలపైనే చర్చ..?

sharma somaraju
ఏపి సీఎం వైఎస్ జగన్ ఇవేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోడీని కలవనున్నారు. నిన్న ఢిల్లీ చేరుకున్న జగన్ జన్ పథ్ ఒకటిలో...
ఫ్లాష్ న్యూస్ రాజ‌కీయాలు

రూ.75 నాణాన్ని చూశారా?

Teja
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దేశంలో అనేక కొత్త చ‌ట్టాల‌ను తీసుకురావ‌డంతో పాటు ప్ర‌స్తుతమున్న చ‌ట్టాల్లోనూ కీల‌క మార్పులు తీసుకువ‌స్తున్న‌ది. ఇటీవ‌లే కార్మిక చ‌ట్టాల‌తోపాటు నూత‌న...
Featured ట్రెండింగ్ న్యూస్

మోడీ మీద వారందరికీ వరసగా కంప్లైంట్ లు.. మోడీ నచ్చడం లేదు..!

Varun G
ప్రస్తుతం బీజేపీ డ్రామానా..? పవన్ పోరాటమా..??కి ఒక రేంజ్ ఉందంటే దానికి కారణం అమిత్ షా ఒకరైతే.. మరొకరు ప్రధాని నరేంద్ర మోడీ. అవును.. ఆయనే లేకపోతే ప్రస్తుతం బీజేపీకి ఉన్నఈ స్థానాన్న కూడా...
Featured రాజ‌కీయాలు

చంద్రబాబుకు ముగ్గురు ఎంపీల జలక్..!! ఢిల్లీలో సీన్ మారిపోతోంది..!!

DEVELOPING STORY
ఢిల్లీ సాక్షిగా ఎంపీల మూడు ముక్కలాట టీడీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు టీడీపీ నేతలకు పెద్ద పజిల్ గా మారింది. టీడీపీ అధినేత అమరావతిలోనే రాజధాని...
Featured బిగ్ స్టోరీ

దసరా రోజున విశాఖలో రాజధాని శంకుస్థాపన…!! మోదీ రాక ఫిక్స్…!!

DEVELOPING STORY
నాడు విజయ దశమని నాడే అమారావతిలో భూమిపూజ అన్నింటికీ..అందరికీ అదే సమాధానంగా… ఏపీ మూడు రాజధానుల వ్యవహారం పైన ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు...
Featured బిగ్ స్టోరీ

వైజాగ్ కేపిటల్ మోదీ గ్రీన్ సిగ్నల్…(న్యూస్ ఆర్బిట్ ఎక్స్‎క్లూజివ్)

DEVELOPING STORY
చెప్పకనే చెప్పిన కేంద్రం రాష్ట్రప్రభుత్వాల హక్కులను కాలరాయం… వారికి నచ్చినట్టు చేసుకోవచ్చు. రాష్ట్రాల మంచి నిర్ణయాల్లో తప్పక మద్దతు ఉంటుంది. అది మా పార్టీయా… మరో పార్టీయా అన్నది చూడం… ఇది గత ఆరేళ్లుగా...
Featured బిగ్ స్టోరీ

ఇటు జగన్ తో సత్సంబంధాలు..అటు కోర్టుల్లో కేసులు..

DEVELOPING STORY
వాటర్ వార్ తో తెర పైకి కొత్త ఈక్వేషన్లు.. ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్..కేసీఆర్ మధ్య సంబంధాల్లో తేడా వచ్చిందా. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరుగుతోందా. కొద్ది రోజులుగా జరుగుతన్న పరిణామలతో ఎదురవుతున్న...
టాప్ స్టోరీస్

మోదీ భద్రత ఖర్చు రోజుకు కోటిన్నర పైనే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతకోసం రోజుకు 1.62 కోట్ల రూపాయలు  ఖర్టవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎస్‌పిజి భద్రత ఒక్క ప్రధానికి మాత్రమే ఉంది. ఈ భద్రతకు రోజుకు...
టాప్ స్టోరీస్

‘ఈ ప్రధానికి హుందాతనం తెలియదు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: లోక్‌సభలో తనను ట్యూబ్‌లైట్ అంటూ అవహేళన చేసిన ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బదులిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన లోక్‌సభ వాయిదా  పడిన అనంతరం మీడియాతో...
వ్యాఖ్య

చీపురు చూపుతున్న దారి!

Siva Prasad
నేను స్వచ్ఛమైన నీటి సరఫరా అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను కారు  చౌకగా నిరంతర కరెంటు అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను సకల సదుపాయాలతో సర్కారీ బడులు అంటున్నాను...
టాప్ స్టోరీస్

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’.. మరుపురాని అనుభవం!

Mahesh
చెన్నై: ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ తో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా అడవుల్లో సంచరించడం అద్భుతమని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. సాహసికుడు బేర్ గ్రిల్స్ , డిస్కవరీ చానల్ కు...
టాప్ స్టోరీస్

 ఆప్‌పై పోరుకు అతిరధ మహారధులు!

Siva Prasad
న్యూఢిల్లీ: కొరకరాని కొయ్యగా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటమి రుచి చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ పీఠం కైవసం చేసుకునేందుకు బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతోంది. బిజెపి గత ఎన్నికలలో...
టాప్ స్టోరీస్

బిజెపి జాతీయ అధ్యక్షుడుగా నడ్డా

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యశ్రుడుగా జెపి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో  బిజెపి సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ముగిసింది. జెపి నడ్డాకు అమిత్‌షా...
టాప్ స్టోరీస్

రాజధానిపై ఆ రెండు పార్టీల కార్యాచరణ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజకీయాల్లో మరోసారి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో...
టాప్ స్టోరీస్

హస్తినలో ఎన్నికల పోరు.. దూకుడు మీదున్న ఆప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌లు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వచ్చే నెలలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పీడ్ పెంచింది....
టాప్ స్టోరీస్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఉన్న...
టాప్ స్టోరీస్

అమరావతిని అమ్మేసేందుకు ప్రభుత్వం కుట్ర

Mahesh
అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధానిగా అమరావతినే కొసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్ష చేపట్టారు....
రాజ‌కీయాలు

మౌనదీక్షకు కూర్చున్న కన్నా

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన...
టాప్ స్టోరీస్

‘మీకు నేను నచ్చకపోతే నన్ను ద్వేషించండి’

Mahesh
న్యూఢిల్లీ: ప్రజల పేరిట రాజకీయాలు చేస్తున్నవారు ఎప్పటికీ ప్రజల బాధలను అర్థం చేసుకోరని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మోదీ ధన్యవాద సభ జరిగింది. ఈ సభలో మోదీ ఢిల్లీ...
టాప్ స్టోరీస్

‘క్యాబ్’పై ఏజీపీ యూటర్న్!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అట్టుడుకుతున్న వేళ ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షం అసోం గణపరిషత్(ఏజీపీ) యూటర్న్ తీసుకుంది. తొలుత పార్లమెంటులో మద్దతు పలికిన పార్టీ...
Right Side Videos టాప్ స్టోరీస్

కాలుజారి కిందపడిన మోదీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాన్పూర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ గంగా నది వద్ద మెట్లు ఎక్కుతూ జారి పడ్డారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ కింద గంగా నది...
టాప్ స్టోరీస్

అత్యాచారాలకు రాజధాని భారత్!

Mahesh
కేరళ: అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు భార‌త్‌.. ప్ర‌పంచ దేశాల‌ రాజ‌ధానిగా మారింద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేర‌ళ‌ పర్యటనలో భాగంగా వ‌య‌నాడ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడారు. భార‌త్ త‌మ కూతుళ్లు, సోద‌రీమ‌ణుల‌ను...
రాజ‌కీయాలు

‘మోదీ ప్రతిపాదనను తిరస్కరించా’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి...
టాప్ స్టోరీస్

‘మహా’ మలుపు.. అజిత్ పవార్ రాజీనామా!

Mahesh
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు...
టాప్ స్టోరీస్

‘ఎన్సీపీలోనే ఉన్నా.. పవారే మా నాయకుడు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో...
టాప్ స్టోరీస్

‘మహా’ రాజకీయం.. ప్రజలే పిచ్చోళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపు తిరుగుతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ శనివారం(నవంబర్ 23) ప్రమాణస్వీకారం చేశారు....
టాప్ స్టోరీస్

సంకీర్ణ ప్రభుత్వం వస్తే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు బ్రేకులే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్(గుజరాత్) బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు బ్రేకులు పడినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు....
టాప్ స్టోరీస్

పవార్- మోదీల భేటీ వెనుక మతలబేంటి ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు కీలక దశకు చేరుకున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కావడంతో మహా రాజకీయం మరింత వేడెక్కింది. పార్లమెంటు ప్రాంగణంలో...
టాప్ స్టోరీస్

సిజెఐకి మోదీ అభినందన లేఖ రాశారా? 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్య కేసు తీర్పు అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ కి లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది....
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, ఎన్సీపీ విఫలమవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న...
టాప్ స్టోరీస్

రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన శివసేన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫారసు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు రోజుల సమయం కావాలని అడిగినా గవర్నర్...
టాప్ స్టోరీస్

‘భారత చరిత్రలో నిలిచిపోయే రోజు’

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

అందుబాటులోకి వచ్చిన కర్తార్‌పూర్‌ కారిడార్!

Mahesh
పంజాబ్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారతీయుల సంప్రదాయాలను గౌరవించడం మంచి పరిణామం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం...
టాప్ స్టోరీస్

గాంధీలకు ఎస్‌పిజి భద్రత తొలగింపు

Siva Prasad
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబసభ్యులకు కేంద్రం ఎస్‌పిజి భద్రత తొలగించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి ఇక మీదట జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత మాత్రమే ఉంటుంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం...
టాప్ స్టోరీస్

స్పైవేర్‌తో నిఘా పెట్టింది ఎవరు!?

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇజ్రాయెలీ స్పైవేర్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసిన ఉదంతంపై దేశంలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు,...
బిగ్ స్టోరీ

యూరప్ ఎంపీల కశ్మీర్ పర్యటన మనకు చెప్పే నిజాలు!

Siva Prasad
  ఇరవై మందికి పైగా అతి మితవాద పార్టీలకి చెందిన ఐరోపా పార్లమెంట్ సభ్యులని కశ్మీర్ “ప్రైవేటు పర్యటన” కోసం తీసుకువచ్చిన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తప్పుడు ఆలోచన భారతదేశాన్ని, ఇక్కడి...
టాప్ స్టోరీస్

ఫలించని ప్రార్థనలు.. సుజిత్ కథ విషాదాంతం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమిళనాడులోని తిరుచ్చాపల్లి జిల్లా నడుకట్టుపట్టి గ్రామంలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుజిత్ విల్సన్‌ కథ విషాదాంతమైంది. నాలుగు రోజులుగా చేసిన రెస్యూ ఆపరేషన్ ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. బోరుబావిలో చిన్నారి...
టాప్ స్టోరీస్

భగత్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వండి!

Mahesh
 న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురులకు  దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్‌ తివారీ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖను...
టాప్ స్టోరీస్

‘బిజెపిలో నైతిక విలువలకు తిలోదకాలా!?’

Siva Prasad
అత్మహత్య చేసుకున్న ఎయిర్‌హోస్టెస్ గీతికా శర్మ, ఆమెను లైంగికంగా వేధించి ఆత్మహత్యకు పురికొల్పాడన్న అభియోగంపై కోర్టులో కేసు  ఎదుర్కొంటున్న గోపాల్ కందా (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మిగతా పార్టీలకన్నా తాము భిన్నం అని...
టాప్ స్టోరీస్

సెలబ్రిటీల నోట.. గాంధీ సూక్తులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటులతో గాంధీపై రూపొందించిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ లో షేర్ చేశారు. అందులో అమీర్ ఖాన్, ఆలియా భట్, సల్మాన్...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్‌కు ఇక కష్టకాలమే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కేవలం ఐదు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మరోసారి నిరాశే మిగలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయి…...
టాప్ స్టోరీస్

ప్రతి ఎన్నిక ముందూ ఓ సర్జికల్‌ స్ట్రయిక్?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడులతో బీజేపీ రాజకీయ లబ్ధిని పొందాలని భావిస్తోందా ? సైనికుల త్యాగాలను, వారి సాహసాలను కూడా ఎన్నికల్లో ఓట్లు...
టాప్ స్టోరీస్

ప్ర‌ధాని మోదీకి పూరి జ‌గ‌న్నాథ్‌ లేఖ 

Siva Prasad
    టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌డైన పూరి జ‌గ‌న్నాథ్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ప్లాస్టిక్ వాడ‌కాన్ని త‌గ్గించ‌డానికి ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌కు సంబంధించి కొన్ని సూచ‌న‌లు చేస్తూ బ‌హిరంగ లేఖ రాశారు. ఆ...
టాప్ స్టోరీస్

చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా!?

Siva Prasad
 ఈ ఇద్దరు నాయకుల మధ్య  సుహృద్భావం మళ్లీ సాధ్యమేనా? సమకాలీన రాజకీయ నాయకుల్లో గొప్ప ధైర్యవంతుడెవరని అడిగితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెప్పేవాళ్లు ఎవరూ ఉండరేమో! ఆయన ఏమైనా కావచ్చేమో గానీ...
టాప్ స్టోరీస్

ప్రపంచానికి గాంధీ 2.0 కావాలి!

Mahesh
న్యూఢిల్లీ: ప్రపంచం మారుతున్నందున గాంధీజీ 2.ఓ కావాలని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మా గాంధీని భారత్ కు, ప్రపంచానికి తిరగి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ...
వ్యాఖ్య

సన్నాసి రాజ్యం చూడర బాబూ!

Siva Prasad
దిబ్బా దిరుగుండాలను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న పోతురాజు స్వగ్రామం కొత్వాలుకోట అని తమకు గతంలోనే మనవి చేసుకున్నా! పోతురాజు మహారాజు కాగానే ఆ వూళ్ళో  పిన్నాపెద్దా -ముఖ్యంగా ఆడవాళ్లు –  తెగబోలెడు ఆనందించారు. “హమ్మయ్యా! రేపణ్ణుంచి...
టాప్ స్టోరీస్

కేంద్రంపై ఆర్థిక మంత్రి భర్త విమర్శలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి...
టాప్ స్టోరీస్

ఆర్టికల్ 370పై ప్రతిపక్షాలకు మోదీ సవాల్!

Mahesh
ముంబై: ప్రతిపక్షాలకు ధైర్యముంటే కశ్మీర్​లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్​గావ్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ… విపక్షాల తీరుపై...
టాప్ స్టోరీస్

మోదీ చేతిలో ఉన్నదేంటి?

Mahesh
న్యూఢిల్లీ: స్వచ్ఛ్ భారత్ లో భాగంగా తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం చెన్నై బీచ్‌లో ఉన్న చెత్తను స్వయంగా తొలగించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని మోదీ తన...
టాప్ స్టోరీస్

పంచె కట్టిన మోదీ!

Mahesh
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ చేశారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్‌లో కనిపించే ప్రధాని మోదీ మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకున్నారు. రెండు రోజుల...