Visakha: అనారోగ్యంతో ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య
Visakha: మేఘాద్రిగడ్డ డామ్లో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోపాలపట్నం బాజీ జంక్షన్ ప్రాంతానికి చెందిన హేమంత్ (35) డామ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హేమంత్ గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు...