నిర్లక్ష్యంగా ఉంటే వేటు వేస్తా!
హైదరాబాద్: హరితహారంలో పంపిణీ చేసిన 85 శాతం మొక్కలు బతికి తీరాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు. లేని పక్షంలో సర్పంచ్లపై వేటు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పంచాయతీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ రాజేంద్రనగర్లో విస్తృతస్థాయి...