Punjab Congress: 77మంది ఎమ్మెల్యేలలో 62 మంది సిద్ధూ వెంట!పంజాబ్ కాంగ్రెసులో రాజకీయ మంట!!
Punjab Congress: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కుర్చీ కదిలిపోతున్నట్లు కనిపిస్తోంది.ఆయన బద్ధవ్యతిరేకి, రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టేసినట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.రాష్ట్రంలో డెబ్బై...