వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి బీజేపీపై మళ్లీ కోపం వచ్చింది. పురంధేశ్వరి ఇంటర్వ్యూ చూసాక ఆయన తన ట్విట్టర్ కు పని చెప్పారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణను ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే....
బీజేపీ ఏమిటీ జగన్ తో దోస్తీ అంటుంది..? ఆ సోము చుస్తే 24 గంటల్లో.. 20 గంటలు చంద్రబాబునే తిడతాడు..! ఈ జీవీఎల్ చూస్తే నోటి నుండి వచ్చే 10 మాటల్లో 9 మాటలు...
ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయం చూసారు..! అంతకు మించి వైద్యమూ చేశారు..! ఓ దశలో “రాజకీయ వైద్యమూ” చేయదలచారు..! ఇప్పుడు మాత్రం కరోనాకి తలొంచారు…, కట్టుకున్న భార్యకి తలొగ్గారు..! ఆ వీడియోనే ఇది. పొలం...
అందరూ అనుకున్నది జరిగితే అది బీజేపీ ఎందుకవుతుంది…?? విశ్లేషకులు ఊహించుకున్నట్టు చేస్తే అది బీజేపీ ఎందుకవుతుంది…! అందరూ ఐక్యంగా సబ్జెక్టు మాట్లాడితే అది బీజేపీ ఎందుకవుతుంది…? అందులోకి ఏపీ బీజేపీ ఎందుకవుతుంది…? ఇంతకూ విషయం...
మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం వైసిపిలో చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై మీడియాలో,సోషల్ మీడియాలో రకరకాల వార్తలు...