బీసీలంతా జగన్ తోనే ..అత్మీయ సమ్మేళనంలో వైసీపీ నేతలు
వైసీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం,...