మాజీ సీఎం నివాసానికి సీబీఐ అధికారులు ..ఆర్జేడీ ఫైర్
రాజ్యాంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తొందని ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోడీకి లేఖ రాసిన మరుసటి రోజే బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోవడం దేశ...