ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు నోటీసులు..?
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక బీజేపీ నేతలకు, న్యాయవాదులకు విచారణకు హజరుకావాలంటూ నోటీసులు జారీ...