NCLT: ఎంపి రఘురామకు చెందిన కంపెనీకి ఎన్సీఎల్టీ షాక్..మ్యాటర్ ఏమిటంటే..?
NCLT: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు తరచు ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ విధానాలపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపి ప్రభుత్వ పలు నిర్ణయాలపైనా కోర్టులో పిటిషన్ లు...