NewsOrbit

Tag : raghuveera reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు జగన్ సర్కార్ షాక్ .. డీజీపీకి రఘువీరా లేఖ ..ఎందుకంటే..?

sharma somaraju
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ వైఎస్ షర్మిల అన్న వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rahul Gandhi: త్వరలో ఏపికి రాహుల్ గాంధీ..! ఎందుకంటే..?

sharma somaraju
Rahul Gandhi: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ త్వరలో ఏపికి రానున్నారు. ఏపి ప్రస్తుతం ఒక పక్క అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Raghuveera Reddy: ర‌ఘువీరారెడ్డి రీ ఎంట్రీ… మామూలుగా లేదు క‌దా?

sridhar
Raghuveera Reddy: రఘువీరారెడ్డి… కాంగ్రెస్ సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీకి పిసిసి అద్యక్షునిగా పని చేసి ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి. రెండుసార్లు మంత్రి పదవులు చేపట్టి రఘువీరారెడ్డి...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Raguveera Reddy ; పార్టీ చేసిన నేరమా..!? ఓటర్లు పెట్టిన శాపమా..!? రఘువీరా లాంటి వారెందరో..!

Srinivas Manem
Raghuveera Reddy ; అనగనగా ఒక పార్టీ.. నూట ముప్ఫయి ఏళ్ళ చరిత్ర.. అందులో నూరేళ్ళకు పైగా దేశాన్ని ఏలిన పార్టీ..! ఆ పార్టీకి ఏపీ ఒకప్పుడు కంచుకోట. పెద్ద పెద్ద నాయకులను అందించింది ఈ...
రాజ‌కీయాలు

శైలజానాధ్‌కు ఏపి కాంగ్రెస్ పగ్గాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడుగా సీనియర్ నేత,  మాజీ మంత్రి సాకే శైలజానాధ్ నియమితులైయ్యారు. అదే విధంగా కార్యనిర్వహక అధ్యక్షుడుగా సీనియర్ నేత తులసిరెడ్డి, మస్తాన్ వలీను పార్టీ అధిష్టానం...
రాజ‌కీయాలు

‘ఎన్నికల సంఘం క్షమాపణ చెప్పాలి’

sarath
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఘోర వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఈవిఎంలతో ఓటర్లు ఇబ్బంది పడ్డారని రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవిఎంల నిర్వహణ...
టాప్ స్టోరీస్ న్యూస్

‘మార్చి రెండవ వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా’

sharma somaraju
నెల్లూరు, ఫిబ్రవరి 24: మార్చి రెండవ వారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు....
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రత్యేక హోదా కోసం బంద్

sharma somaraju
  అమరావతి, ఫిబ్రవరి 1: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు...
న్యూస్ రాజ‌కీయాలు

అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: చాందీ

sharma somaraju
విజయవాడ, జనవరి 23: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తుందని పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి ఉమెన్ చాందీ...
న్యూస్

రాహుల్‌తో రఘవీరా భేటీ

Siva Prasad
ఢిల్లీ, జనవరి 10: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమావేశమయ్యారు. గురువారం...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కాంగ్రెస్ పోత్తు పై చర్చ

sarath
కర్నూలు, జనవరి3 : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్. రఘవీరా రెడ్డి ఈ రోజు ఢీల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకానున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై అధిష్టానంతో రఘవీరారెడ్డి...