Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసిన అమరావతి జేేఏసీ నేతలు
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది. మంగళవారం కర్నూలు జిల్లా హాలహర్వి నుండి ప్రారంభమై ఆలూరు,, హులేబీడు, మనేకుర్తి మీదుగా ఆదోని...