రాహుల్ గాంధీ జోడో యాత్ర ఏపిలో అయిదు రోజులు .. ఈ నెల 17 నుండి..
భారత్ జోడో యాత్ర పేరుతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్నపాదయాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసింది. కేరళ, తమిళనాడు పూర్తి చేసుకుని కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాహుల్ యాత్రకు ప్రజల...