ED: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసి కోర్టు అనుమతితో కస్టడీ విచారణ...
Breaking: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ రోజు ఏడు రాష్ట్రాల్లో సోదాలు జరుపుతోంది. ప్రిజన్ రాడికలైజేషన్ కేసు లో తనిఖీలు చేపట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు జైలు ఖైదీలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారన్న...
ఏపి రాజధాని అమరావతి లో జరిగిన మాస్టర్ ప్లాన్ అవకతవకలపై సీఐడీ దూకుడు పెంచింది. హైదరాబాద్ లో నిన్న మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసాల్లో దాడులు నిర్వహించిన సీఐడీ అధికారులు నేడు ఆయన...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు మరో మారు డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై దాడులు చేసింది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా శనివారం సీబీఐ బృందం ఈ సోదాలు చేపట్టింది....
ఏపిలో భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు ఈ రోజు విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఒక్క రోజే రూ.11 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు...