ఫ్యాక్ట్ చెక్: రైల్వే ఉద్యోగులకు వేతనాలను నిలిపివేయనున్నారా ?
కరోనా నేపథ్యంలో దేశంలోని అన్ని రంగాలతోపాటు రైల్వేకూ భారీగా నష్టం వాటిల్లింది. కరోనా లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఇక ఆంక్షలను సడలించాక శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు....