ఒక్కొక్కరికి రూ. 77,500 ఎగ్గొట్టిన సీఎం జగన్ ! వాళ్ళైతే అంత ఇచ్చేవాళ్లట!
రైతు బాగుంటేనే రాష్ట్రం కూడా మంచిగా ఉంటుందనీ, ఈ నేపథ్యంలోనే రైతుల మేలుచేసే భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు “రైతు భరోసా” పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే,...