రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత .. ఆర్టీసీ కార్మిక నేతలతో గవర్నర్ చర్చలు
ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బిల్లులోని అయిదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ వివరణ...