బీజేపీ అంటే అంతే ఓటర్ల నిర్ణయంతో పని లేదు. తమకు ఎందుకు తక్కువ సీట్లు ఇచ్చారో అవసరం లేదు. తమకు సీఎం కుర్చీ ఎంత దూరంలో ఉంది..? ఎంత మంది కావాలి..? ఏం చేయాలి..?...
జైపూర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా అదే దారిలో...