NewsOrbit

Tag : rajasthan

టాప్ స్టోరీస్

సినీ ఫక్కీలో తప్పించుకున్న ఖైదీ!

Mahesh
అల్వార్: పాత సినిమాల్లో ఖైదీలను జైలు నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్తుండగా మధ్యలో కొందరు దుండగులు వచ్చి అడ్డగించి, పోలీసులపై కాల్పులు జరుపుతుండగా ఖైదీలు తప్పించుకుని పారిపోతారు. తాజాగా ఇంచుమించు ఇలాంటి ఘటనే రాజస్థాన్ లోని అల్వార్...
టాప్ స్టోరీస్

కశ్మీర్ విద్యార్థిపై దాడి

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్ కి చెందిన ఓ విద్యార్థిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి రాజస్థాన్ లోని అల్వార్ లో చోటుచేసుకుంది. కశ్మీర్ కి చెందిన 21 ఏళ్ల...
టాప్ స్టోరీస్

సుప్రీంకోర్టు జడ్జీల ముందు లా విద్యార్ధి!

Mahesh
న్యూఢిల్లీ: శనివారం నుంచీ కనబడకుండా పోయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయశాస్త్రం విద్యార్ధిని పోలీసులు సుప్రీంకోర్టు ముందు హాజరు పరిచారు. జస్టిస్ భానుమతి, జస్టిస్ బోపన్న ఆ యువతితో ఆంతరంగికంగా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ఈ కేసును స్యుమోటోగా...
Right Side Videos

బిజెపి ఎంపికి తృటిలో తప్పిన ప్రమాదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజస్థాన్‌లోని అల్వాల్‌లో ఒక బిజెపి ఎంపి మహంత్ బాలక్‌నాధ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కిన హెలికాఫ్టర్ భూమి నుండి గాల్లోకి ఎగిరిన కొద్ది క్షణాల్లోనే అదుపుతప్పి గింగిరాలు తిరగడం...
న్యూస్

పాక్ డ్రోన్‌ను తరిమికొట్టిన భద్రతా దళాలు

sarath
ఢిల్లీ, మార్చి 9 : భారత భూభాగంలోకి ప్రవేశించటానికి రెండు పాక్ డ్రోన్‌లు యత్నించాయి. భారత సరిహద్దు భద్రతా దళాలు (బిఎస్ఎఫ్) ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాయి. రాజస్థాన్ సమీపంలో భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు పాకిస్థాన్ డ్రోన్...
టాప్ స్టోరీస్ న్యూస్

పోరాటం ఉగ్రవాదంపైనే..కశ్మీర్‌పై కాదు – మోది

sharma somaraju
టాంక్ (రాజస్థాన్): ఉగ్రవాదంపై పోరాటం చేద్దాం..కాశ్మీర్‌పై కాదు అని ప్రధాని నరేంద్ర మోది పిలుపు నిచ్చారు. రాజస్థాన్ టోంక్‌లో శనివారం నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో పాల్లొని ప్రసంగించారు. దేశంలో పలు చోట్ల కశ్మీర్ యువతపై...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

కాంగ్రెస్‌కు కూడా ఆవులే ముఖ్యమా!?

Siva Prasad
బులందశహర్ హింసాాకాండలో ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్‌ను హతమార్చింది ఇక్కడే. ఈ వాహనంలోనే ఆయనను కాల్చి చంపారు.  అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వచ్చిన ఒక విమర్శ ఏమంటే...
న్యూస్

రామ్‌ఘఢ్‌ ఎన్నికలో కాంగ్రెస్ విజయం

Siva Prasad
రాజస్థాన్,జనవరి31: రాజస్థాన్‌, రామ్‌ఘడ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి షఫియా ఖాన్ విజయం సాధించారు. ఆమె భారతీయ జనతాపార్టీ  అభ్యర్థి జగత్ సింగ్‌పై 12,228 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో...
న్యూస్ రాజ‌కీయాలు వీడియోలు

కాంగ్రెస్ టికెట్‌కు పెరిగిన పోటీ!

Siva Prasad
జాలోర్(రాజస్థాన్),జనవరి29: రానున్నలోక్‌సభ ఎన్నికలకు అభ్యర్దుల గురించి నిర్వహించిన అభిప్రాయ సేకరణ కుమ్ములాటలకు దారితీసింది. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ నేతలు పార్లమెంట్  టిక్కెట్టు ఆశిస్తున్న  అభ్యర్దుల గురించి అభిప్రాయ...
టాప్ స్టోరీస్ న్యూస్

మద్దతు మూన్నాళ్ల ముచ్చటేనా?

Siva Prasad
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు బేషరతుగా మద్దతు ఇచ్చిన బీఎస్పీ..ఇప్పుడు మద్దతు ఉపసంహరించు కుంటానంటూ బెదిరిస్తున్నది. దీంతో మద్దతు మున్నాళ్ల ముచ్చటేనా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అన్నిటికీ మించి మాయావతి బీజేపీయేతర...
టాప్ స్టోరీస్ న్యూస్

రాజస్థాన్ మంత్రులకు శాఖలు

Siva Prasad
రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ తన కేబినెట్ సహచరులకు శాఖలు కేటాయించారు.కాగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు సహా 9 శాఖలను తన అధీనంలోనే ఉంచుకున్నారు. వీటిలో ఎక్సైజ్, ప్లానింగ్,...