పార్టీలో ఉండమని, అధినేతను కాదని సైకిల్ దిగిపోయారు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం! వీరు అధికారికంగా సైకిల్ దిగారా లేక పార్టీనే వీరిని సస్పెండ్ చేసిందా అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదన్నట్లుగా...
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 19వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీ సర్కార్ అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించేందుకు సిబ్బంది ఏర్పాటు చేయటం లో నిమగ్నమైంది. జూన్ 19 వ తారీకు...