NewsOrbit

Tag : ram mandir

జాతీయం న్యూస్

Ayodhya Ram Mandir: ఆయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు ఆ ఇద్దరు ముఖ్యులు గైర్హజరు ..! ఎవరా ఇద్దరు..?ఎందుకు రాలేదు..?  

sharma somaraju
Ayodhya Ram Mandir: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహత్తర ఘట్టం చూసేందుకు వేలాది మంది ప్రముఖులు అయోధ్యకు తరలివచ్చి ప్రత్యక్షంగా వీక్షించి తరించారు. ప్రధాన...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Ayodhya Ram Mandir: అయోధ్యలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం

sharma somaraju
Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యాపురిలోని భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బలరాముడు కొలువుతీరిన వేళ యావత్ భారతం పులకించిపోయింది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్ని అంటింది. అయోధ్య...
జాతీయం న్యూస్

Ayodhya Ram Mandir: కాంగ్రెస్ ఆ కీలక నిర్ణయం ప్రకటించి తప్పు చేసిందా ..? ఎమ్మెల్యే రాజీనామా

sharma somaraju
Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తొందని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ...
జాతీయం న్యూస్

Ayodhya Ram Mandir: అయోధ్యలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు..!

sharma somaraju
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వేళ ముగ్గురు అనుమానితులు పోలీసులకు చిక్కారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది....
జాతీయం న్యూస్

PM Modi: దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సూచన .. ఆ రోజు అందరూ ఆ పని చేయండి

sharma somaraju
PM Modi: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం జనవరి 22న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజంతో పాటు విదేశాల్లోని అనేక మంది భక్తులు కూడా ఈ రోజు...
జాతీయం టెక్నాలజీ ప్ర‌పంచం రాజ‌కీయాలు

Yoga: యోగా గురించి కెలికాడు…ఈ నేపాలీ పెద్దాయ‌న బుద్ధి పోనిచ్చుకోలేదు

sridhar
Yoga: ప్ర‌పంచవ్యాప్తంగా యోగా కు భార‌త‌దేశం గుర్తింపు తెచ్చింద‌నే సంగ‌తి తెలిసిందే. అయితే, వివాదాలంటే మ‌క్కువ చూపించే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా.....
న్యూస్

Ram Mandir : రామ భక్తుల పారవశ్యం!అయోధ్య ఆలయానికి వెల్లువెత్తిన విరాళాలు!

Yandamuri
Ram Mandir : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద...
జాతీయం న్యూస్

Ayodhya Rama Mandir: అంతా రామ మయం.. అయోధ్య కు క్రైస్తవులు రూ.కోటి విరాళం !

Naina
Ayodhya Rama Mandir: మోడి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న అయోధ్య లోని రామ మందిరానికి అన్నీ రాష్ట్రాలు, అన్నీ మతాల వారు తాము చేయగలిగిన అంత సహాయం చేస్తున్నారు. భారతదేశ ప్రజలు అందరూ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Trs : లాజిక్ మిస్సవుతోందా..? బీజేపీని ఢీ కొట్టాలంటే.. ఆ ముద్ర వేసుకోవాలా..?

Muraliak
Trs : లాజిక్ మిస్సవుతోందా..? బీజేపీని ఢీ కొట్టడానికి ఆ ముద్ర వేసుకోవడానికి సిద్ధపడుతోందా? ‘ముల్లుని ముల్లుతోనే తీయాలి.., పోగొట్టున్న చోటే వెతుక్కోవాలి..’ అనేవి సామెతలను నిజం చేయాలని టీఆర్ఎస్ Trs  చూస్తోంది. తెలంగాణపై...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ కొత్త ప్లాన్ః అయోధ్య లో రామ మందిరం లాగే హైద‌రాబాద్ లో కూడా ….

sridhar
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిప‌క్ష బీజేపీ అయితే వివిధ అంశాల ఆధారంగా విమ‌ర్శ‌లు...
న్యూస్ రాజ‌కీయాలు

అదీ బీజేపీ పవర్! వైవీ సుబ్బారెడ్డీ.. తస్మాత్ జాగ్రత్త..!!

Muraliak
బీజేపీకీ కోపమొస్తే ఏం జరుగుతుందో తెలియడానికి రెండు ఉదాహరణలు.. ఓ ఐఏఎస్ అధికారిపై వేటు పడింది. ఓ చానెల్ సీఈఓపై వేటు పడింది. ఈసారి బీజేపీకి కోపం వస్తే ఏం జరుగుతుందో. అందుకే టీటీడీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అయోధ్య అయింది… ఇక బీజేపీ చూపు ఎక్కడ..?

sharma somaraju
  ఒక అధ్యాయం ముగిసింది. అయోధ్య రామమందిర నిర్మాణంతో బిజెపి మూడు దశాబ్దాల కల, మూడు దశాబ్దాల పోరాటం, మూడు దశాబ్దాల సెంటిమెంట్ సాకారం అవుతుంది. అంతా బాగానే ఉంది. బిజెపి పెద్దలు అనుకున్నది...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అద్వానీ – అయోధ్య మూడు దశాబ్దాల బంధం

sharma somaraju
  బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, అయోధ్యలో రామమందిరం ఈ రెండు పేర్లకు మూడు దశాబ్దాల నుంచి లింక్ ఉంది. రామమందిరం అనేది హిందువుల సెంటిమెంట్, హిందువుల విశ్వాసం, దాన్ని రగిల్చింది హిందువులలో...
బిగ్ స్టోరీ

అయోధ్య శంకుస్థాపన దుర్ముహూర్తంలోనా?

Special Bureau
అంగరంగ వైభవంగా అయోధ్య రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు ఓవైపు చకచకా జరుగుతుంటే… మరికొందరు మాత్రం లేనిపోని విమర్శలు, అర్థంలేని మాటలతో మొత్తం కార్యక్రమంపై దుష్ప్రచారం సాగిస్తున్నారు. రామునికి గుడి కట్టాలని దశాబ్దాలుగా...
న్యూస్ బిగ్ స్టోరీ

అద్భుతమైన ముహూర్తబలం…

Special Bureau
అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇక చకచక…శంకుస్థాపన ముహూర్తానికి రాశులన్నీ సానుకూలం…. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో అత్యంత విశిష్టమైనది రామావతారం. రామావతారంలో విష్ణువు ఎన్నో కష్టాల సుడిగుండాలను ఎదుర్కొంటాడు. మానవాళికి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు చెప్పేందుకు…...
న్యూస్

బ్రేకింగ్: అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి ఉపయోగించనున్న తొలి 22.6 కిలోల వెండి ఇటుక ఇదే

Vihari
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీమ్ కోర్టు గతేడాది అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ రామ మందిర నిర్మాణానికి ఇప్పుడు పనులు ఊపందుకున్నాయి. ఆగష్టు 3నుండి 5 వరకూ ఆలయ...
న్యూస్

అయోధ్య.. రామమందిరం భూమి పూజకు అతిధులు వీరే..!

Muraliak
దశాబ్దాల తరబడి అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఆగష్టు 5న అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర...
న్యూస్

వ‌చ్చే నెల నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణం ప‌నులు.. భూమి పూజ‌కు మోదీకి ఆహ్వానం..!

Srikanth A
అయోధ్య రామమందిర నిర్మాణ ప‌నులు ఎట్ట‌కేల‌కు ప్రారంభం కానున్నాయి. మార్చిలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభం కావ‌ల్సి ఉంది. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి, లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నుల‌ను వాయిదా వేశారు. అయితే వ‌చ్చే నెల‌లోనే...
టాప్ స్టోరీస్

అయోధ్యపై నవంబర్ 9న ఇచ్చిన తీర్పే ఫైనల్!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని...
టాప్ స్టోరీస్

తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి!

Siva Prasad
న్యూఢిల్లీ రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది. అయితే తీర్పు  తమకు ఆశాభంగం కలిగించిందని బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వ్యాఖ్యానించారు....
టాప్ స్టోరీస్

అయోధ్య వివాదస్థలంలో రామాలయం..సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం నిర్మించేందుకు దానిని వెంటనే అయోధ్య ట్రస్టుకు...