రామ మందిర నిర్మాణ భూమి పూజ.. ఏ సీఎంకూ ఆహ్వానం లేదు..!
ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్న విషయం విదితమే. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ముఖ్యమైన నేతలు, అతిథులు 150 మంది వరకు హాజరు కానున్నారు....