కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనతో శ్రీకాకుళం జిల్లా టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు దూకుడు పెంచినట్లు సమాచారం. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న శ్రీకాకుళం ఎంపీ… పార్లమెంటు నియోజక వర్గం తరహాలో...
రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసేలా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన జరిగిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దాదాపు...
టిడిపి పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గత కొంత కాలం నుండి సైలెంట్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉంది అన్నట్లుగా టిడిపి పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి....
ప్రస్తుతం దేశంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన టిడిపి ఎంపీలు కేసినేని నాని, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ ఎవరికివారే యమునా తీరే...
మాజీమంత్రి అచ్చెన్నాయుడు కు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి దాదాపు ఖరారై పోయిందంటున్నారు. ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్నబాబాయికి అందులో అబ్బాయికి నచ్చడం...
ESI కుంభకోణం విషయంలో మాజీమంత్రి టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ప్రజెంట్ ఆయన హెల్త్ పరిస్థితి సరిగ్గా లేదని పైల్స్ ఆపరేషన్ జరిగిందని ముందు నుంచి టిడిపి నాయకులు...
ఇప్పటికే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన తీరుపైన టిడిపి వర్గాలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ఉండగా హైకోర్టులో కూడా అతన్ని అరెస్టు చెల్లదని ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే...
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు మార్పు గురించి రకరకాల వార్తలు వినబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్న యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు...
ఆంధ్ర పార్లమెంట్ సభ్యులు శాసన సభకు పోటిచేయడానికి ఉత్సుకత చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గల్లా జయదేవ్, కర్నూల్ పార్లమెంట్...