అమరావతి : ఢిల్లీ పర్యటనలో ఉన్న అమరావతి జేఏసీ నేతలు శుక్రవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిశారు. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో, అమరావతి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ఈ విషయంలో...
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన 66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా కేంద్రం.. అమితాబ్ బచ్చన్ను...
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. పౌరసత్వ చట్టంపై నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మంగళవారం సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షనేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్...
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు....
న్యూఢిల్లీః గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో...
అమరావతి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో పర్యటించారు. తొలుత నెల్లూరు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. అనంతరం అక్కడ్నుంచి వీరిద్దరూ స్వర్ణభారత్ ట్రస్ట్ 18వ...