ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ .. ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మకి సంబంధించి మరో నేరం వెలుగు చూసింది. దీంతో ఆయనపై ఈ రోజు మరో కేసు నమోదు అయ్యింది. రామచంద్రభారతిపై బంజారాహిల్స్...