రాంకో సిమెంట్స్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో రూ.1790 కోట్లతో ఏర్పాటు చేసిన రామ్ కో సిమెంట్స్ ఫ్యాక్టరీని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్...