డాక్టర్ రమేష్ విచారణ …. స్వర్ణ ప్యాలెస్ గుట్టు రట్టు కానుందా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడలో రమేష్ హాస్పిటల్స్ అగ్ని ప్రమాదం గురించి తెలిసిన సంగతే. స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్-19 సెంటర్ ఏర్పాటు చేయడం, అనంతరం జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 20...