NewsOrbit

Tag : ramnath kovind

జాతీయం న్యూస్

Election Commission: రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

sharma somaraju
Election Commission: భారత ఉప రాష్టపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుండి ఈ నెల 29వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న నామినేషన్లు పరిశీలన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏడుగురు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించిన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా..

sharma somaraju
AP High Court: ఏపిలో హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపి హైకోర్టుకు న్యాయమూర్తులుగా కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని...
జాతీయం న్యూస్

Central Ministers: మంత్రి వర్గ విస్తరణ .. కొత్త మంత్రుల జాబితా విడుదల

sharma somaraju
Central Ministers: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటిలో మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. మోడి రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి భవనంలో...
రాజ‌కీయాలు

లేటుగా వచ్చినా.. లేటెస్ట్ బాంబ్ వేసిన రెబల్ ఎంపీ రాజుగారు..!!

Muraliak
ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో రాజధాని తరలింపు అంశం ఒకటి. దీనిపై ఆయన రాజకీయ పార్టీలు, కోర్టులు, రైతుల నుంచి ఏడాదిగా ముప్పేట దాడిని ఎదుర్కొంటునే...
న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు రేణిగుంటలో ఘన స్వాగతం

sharma somaraju
  రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ దంపతులకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి కోవింద్ దంపతులు రేణిగుంట చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో రాష్ట్ర...
న్యూస్

రాష్ట్రపతిని కలసిన అమరావతి జేఏసీ నేతలు

sharma somaraju
అమరావతి : ఢిల్లీ పర్యటనలో ఉన్న అమరావతి జేఏసీ నేతలు శుక్రవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిశారు. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో, అమరావతి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ఈ విషయంలో...
టాప్ స్టోరీస్

నవభారత్ నిర్మాణమే లక్ష్యం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ...
టాప్ స్టోరీస్

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగుతొన్న ఆరవ విడత పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు ప్రముఖులు సైతం బూత్‌ల క్యూలైన్‌లో సాధారణ...
న్యూస్

రాష్ట్రపతిజీ జర దేఖో

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11మంది ప్రతినిది బృందంతో వెళ్లి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా కేంద్రం నుండి రాష్ట్రానికి...
న్యూస్

కొలీజియం నిర్ణయాలపై రాష్ట్రపతికి లేఖ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 16:  న్యాయమూర్తుల పదోన్నతులపై కొలిజియం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కైలాష్ గంభీర్ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు లేఖ రాశారు. జనవరి పదవ తేదీన సుప్రీం కోర్టు...
న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోదితో గవర్నర్ నరసింహాన్ భేటి

sharma somaraju
ఢిల్లీ, జనవరి 10: ప్రధాని నరేంద్ర మోదితో గురువారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రకాల అంశాలపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్...