ఏప్రిల్ 7 నుండి అమరావతిలో ఏపీ హైకోర్టు
2019 ఏప్రిల్ 7వ తేదీ నుండి ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు విధులు నిర్వహించనుంది. ఈ మేరకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. సంక్రాంతి సెలవుల అనంతరం హైకోర్టు తరలింపు ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్...