`రణరంగం` ట్రైలర్ని ఆవిష్కరించిన త్రివిక్రమ్
శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా.. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది....