కమిటీ సభ్యులు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై ఒక ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల...
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు....
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నియమితులు కానున్నారు. ఆయనను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించే ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ కేంద్ర...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో...
శ్రీనగర్: ఆర్టికల్ 370 జమ్మూకాశ్మీర్కు వర్తించకుండా చేసిన తర్వాత అక్కడ పలు పార్టీలకు చెందిన నాయకులను, ఇతరులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలో అనేకమంది విడుదల కోరుతూ జమ్మూకాశ్మీర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్...
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా భారీ కుట్ర జరిగిన విషయం తన దృష్టికి వచ్చిందనీ, ఆయనపై వచ్చిన లైంగిక వేధింపులు ఆరోపణలు అందులో భాగమేననీ పేర్కొంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన న్యాయవాది ఉత్సవ్...
సుప్రీం కోర్టు ఒక రహస్య మందిరం అవ్వటం వల్ల ప్రజానీకానికి ఉన్న సమాచార ఆధారాలు మీడియా, న్యాయవాదులు మాత్రమే. తుది తీర్పు వెల్లడించేవరకు మీడియాతో నర్మదా బచావో ఆందోళన్ గురించి మాట్లాడకూడదు అని ఆ...