పాక్ కు వెళ్లనున్న మాజీ ప్రధాని!
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. కర్తార్పూర్లో ఉన్న దర్బార్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన పాల్గోనున్నారు. నవంబర్ 9వ తేదీన జరిగే ఈ వేడుకకు మాజీ ప్రధాని మన్మోహన్తో పాటు...