(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యాచారం, కిడ్నాప్ అభియోగాలను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న నిత్యానంద పరమశివుడట. ఆ మాట ఆయనే చెప్పుకుంటున్నాడు. దానికన్నా విచిత్రం ఏమంటే ఆయన ఆ మాటలు చెబితే వినేవాళ్లు ఉన్నారు....
ఢిల్లీ, మార్చి 9 : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోది లండన్లో ప్రత్యక్షమయ్యారు. యూకేలోని టెలిగ్రాఫ్ పత్రిక ఇందుకు సంబంధించిన వీడియోను బయటపెట్టింది....